గిరిజన గూడెంలో తొలి మహిళా జడ్జి
తమిళనాడు జిల్లా తిరుపతూరు జిల్లా ఎలగిరి హిల్స్ కు చెందిన 23 ఏళ్ల గిరిజనురాలు వి శ్రీపతి సివిల్ జడ్జిగా అర్హత పొంది చరిత్ర సృష్టించారు సాధించారు ఇప్పటివరకు తమిళనాడులో గిరిజన మహిళా జడ్జి లేరు శ్రీపతి పరిచయం ఆరు నెలల క్రితం తమిళనాడు తిరుపతూరు జిల్లాలోని ఎలా గిరి హిల్స్ నుంచి ఒక కారు చెన్నైకి బయలుదేరింది 4:30 గంటల ప్రయాణం లోపల ఉన్నది పచ్చి బాలింత అంతకు ముందు రోజే ఆమెకు ప్రసవమయ్యా ఆడపిల్ల పుట్టింది కానీ మరుసటి రోజు చెన్నైలో తమిళనాడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్ ఉంది అందులో ఉత్తీర్ణత సాధిస్తే ఆమె సివిల్ జడ్జి పోస్టుగా అర్హత సాధిస్తుంది అందుకే ప్రయాణం చేస్తోంది ఆమె పేరు వి శ్రీపతి వైయస్ 23 ఆమెకు తోడుగా ఉన్నది భర్త వెంకటేష్ తండ్రి కలియప్పన్ కొండ ప్రాంతంలో పోడు వ్యవసాయం చేసుకొని తరతరాలుగా బతుకుతున్న మలయాళీ తెగలు ఆడపిల్లలు చదువుకోవడం చాలా విశేషం లా చేయడం ఇంకా విశేషం సివిల్ జడ్జి కావడం అంటే చరిత్ర చురుకైన అమ్మాయి తిరువన్నామలై లోని గిరిజన గూడెంలో కలియప్పన్ అనే మలయాళీ రైతుకు తొలి కుమార్తెగా జన్మించిన శ్రీపతి పసిపాపగానే చురుగ్గా ఉండేది తిరువన్నామలై గిరిజన గ్రామాల్లో చదువు సరిగ్గా లేదు వీళ్ళ ...