9, ఫిబ్రవరి 2024, శుక్రవారం

జాతీయ స్థాయికి ఎంపికైన ఉప్పల్వాయి విద్యార్థి

 జనవరి 27 నుంచి ఫిబ్రవరి ఒకటో తేదీ వరకు విజయవాడలో జరిగినటువంటి సౌత్ ఇండియా సైన్స్ ఫెయిర్లు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉప్పల్వాయి పాఠశాల నుండి ఇంటలిజెంట్ హెల్మెట్ సిస్టం అనే ప్రాజెక్టు జాతీయ స్థాయికి ఎంపిక కావడం జరిగింది. ఈ ప్రాజెక్టు 9వ తరగతికి చెందినటువంటి నినావత్ బాబులు గైడ్ టీచర్ తృప్తి శ్రీనివాస్ సహకారంతో రూపొందించడం జరిగింది. జాతియ స్థాయికి ఎంపిక కావడం చాలా సంతోషకరంగా ఉన్నదని పాఠశాల హెచ్ఎం ఆనంద్ రావు తెలిపారు



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Featured post

MANALO MANAM ...MANATHO MANAM