Thursday 15 February 2024

గిరిజన గూడెంలో తొలి మహిళా జడ్జి

 


తమిళనాడు జిల్లా తిరుపతూరు జిల్లా ఎలగిరి హిల్స్ కు చెందిన 23 ఏళ్ల గిరిజనురాలు వి శ్రీపతి సివిల్ జడ్జిగా అర్హత పొంది చరిత్ర సృష్టించారు సాధించారు ఇప్పటివరకు తమిళనాడులో గిరిజన మహిళా జడ్జి లేరు శ్రీపతి పరిచయం

ఆరు నెలల క్రితం తమిళనాడు తిరుపతూరు జిల్లాలోని ఎలా గిరి హిల్స్ నుంచి ఒక కారు చెన్నైకి బయలుదేరింది 4:30 గంటల ప్రయాణం లోపల ఉన్నది పచ్చి బాలింత అంతకు ముందు రోజే ఆమెకు ప్రసవమయ్యా ఆడపిల్ల పుట్టింది కానీ మరుసటి రోజు చెన్నైలో తమిళనాడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్ ఉంది అందులో ఉత్తీర్ణత సాధిస్తే ఆమె సివిల్ జడ్జి పోస్టుగా అర్హత సాధిస్తుంది అందుకే ప్రయాణం చేస్తోంది ఆమె పేరు వి శ్రీపతి వైయస్ 23 ఆమెకు తోడుగా ఉన్నది భర్త వెంకటేష్ తండ్రి కలియప్పన్ కొండ ప్రాంతంలో పోడు వ్యవసాయం చేసుకొని తరతరాలుగా బతుకుతున్న మలయాళీ తెగలు ఆడపిల్లలు చదువుకోవడం చాలా విశేషం లా చేయడం ఇంకా విశేషం సివిల్ జడ్జి కావడం అంటే చరిత్ర

చురుకైన అమ్మాయి తిరువన్నామలై లోని గిరిజన గూడెంలో కలియప్పన్ అనే మలయాళీ రైతుకు తొలి కుమార్తెగా జన్మించిన శ్రీపతి పసిపాపగానే చురుగ్గా ఉండేది తిరువన్నామలై గిరిజన గ్రామాల్లో చదువు సరిగ్గా లేదు వీళ్ళ గూడెం నుంచి బస్సు ఎక్కాలంటే 15 కిలోమీటర్లు నడవాలి అందుకే కుమార్తె చదువు కోసం కలియప్పను అక్కడి నుంచి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎలగిరి హిల్స్ తిరుపతి జిల్లాకు మక్కా మార్చాడు ఇక్కడ కొండల్లో వ్యవసాయమే అయినా వీళ్ళుండే అత్తనాపూర్లో ఇంటర్ వరకు చదివించే మిషనరీ స్కూల్ ఉంది అక్కడే శ్రీపతి ఇంటర్ వరకు చదువుకుంది ఇప్పుడు చదివి ఏం చేయాలంట అని తోటి వారు తండ్రిని తల్లిని ప్రశ్నించి ఇబ్బంది పెట్టిన వాళ్ళు తమ కుమార్తె చదవాల్సిందేనని ప్రోత్సహించారు గిరిజనుల హక్కుల కోసం మా గిరిజనులకు ఎలాంటి చట్టబద్ధమైన హక్కులు ఉన్నాయో మా వాళ్లకు తెలియదు వారిని చైతన్యవంతం చేయాలి వారి హక్కుల వారు పొందేలా చేయాలి అందుకే లా చదవాలని నిశ్చయించుకున్నాను అందు శ్రీపతి ఇంటర్లో మంచి మార్కులు రావడంతో ఐదేళ్ల లా కోర్సులో చేరింది చదువు సాగుతుండగానే అంబులెన్స్ డ్రైవర్గా పనిచేసే వెంకటేశం తో వివాహం జరిగింది. చదువు పూర్తయ్యాక సివిల్ జాడ్చే పోస్ట్ కోసం టిఎస్పిఎస్సి పరీక్ష రాసిన సమయానికి నిండు చూడాలి అయినప్పటికీ బిడ్డకు జన్మనిచ్చి పరీక్ష రాసింది ఇప్పుడు రిజల్ట్స్ వచ్చే సివిల్ జడ్జిగా పోస్ట్ వచ్చింది. ఈ సంగతిని ప్రస్తావిస్తూ తమిళనాడు సీఎం స్టాలిన్ తమిళ సినీ ప్రముఖులు అభినందనలు తెలియజేశారు తమిళ మీడియంలో చదువుకున్న వారికి ఉద్యోగాల్లో అవకాశం కల్పించే విధంగా ద్రవిడ మోడల్ ను ప్రవేశ పెట్టడం వల్ల శ్రీపతి సివిల్ జడ్జి కాగలిగిందని ఇలా మారుమూల ప్రాంతాల వారికి అవకాశం తగ్గాలని  ఆకాంక్ష వ్యక్తం చేశారు



Friday 9 February 2024

జాతీయ స్థాయికి ఎంపికైన ఉప్పల్వాయి విద్యార్థి

 జనవరి 27 నుంచి ఫిబ్రవరి ఒకటో తేదీ వరకు విజయవాడలో జరిగినటువంటి సౌత్ ఇండియా సైన్స్ ఫెయిర్లు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉప్పల్వాయి పాఠశాల నుండి ఇంటలిజెంట్ హెల్మెట్ సిస్టం అనే ప్రాజెక్టు జాతీయ స్థాయికి ఎంపిక కావడం జరిగింది. ఈ ప్రాజెక్టు 9వ తరగతికి చెందినటువంటి నినావత్ బాబులు గైడ్ టీచర్ తృప్తి శ్రీనివాస్ సహకారంతో రూపొందించడం జరిగింది. జాతియ స్థాయికి ఎంపిక కావడం చాలా సంతోషకరంగా ఉన్నదని పాఠశాల హెచ్ఎం ఆనంద్ రావు తెలిపారు